మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- November 19, 2025
కువైట్: మానవ అక్రమ రవాణాలో పాల్గొనడం, వీసాలను అక్రమంగా పొందేందుకు దోహదపడిన కేసులో రిక్రూట్ మెంట్ ఆఫీసు పై అధికారులు రైడ్స్ చేశారు. ఫస్ట్ డిప్యూటీ పీఎం మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.కువైట్ కు కార్మికులు వచ్చిన తర్వాత, వారిని ఇతర వ్యక్తులకు అప్పగించి, ఒక్కొక్క కార్మికుడికి KD 1,200 మరియు KD 1,300 మధ్య వసూలు చేసేవారని తెలిపారు. అదే సమయంలో నియామక ప్రక్రియను సులువు చేసేందుకు ఒక్కో కార్మికుడికి KD 50 మరియు KD 100 మధ్య చెల్లింపులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో ఉన్న వారందరిపై.. చట్టపరమైన చర్యల కోసం సమర్థ అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







