మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- November 19, 2025
కువైట్: మానవ అక్రమ రవాణాలో పాల్గొనడం, వీసాలను అక్రమంగా పొందేందుకు దోహదపడిన కేసులో రిక్రూట్ మెంట్ ఆఫీసు పై అధికారులు రైడ్స్ చేశారు. ఫస్ట్ డిప్యూటీ పీఎం మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.కువైట్ కు కార్మికులు వచ్చిన తర్వాత, వారిని ఇతర వ్యక్తులకు అప్పగించి, ఒక్కొక్క కార్మికుడికి KD 1,200 మరియు KD 1,300 మధ్య వసూలు చేసేవారని తెలిపారు. అదే సమయంలో నియామక ప్రక్రియను సులువు చేసేందుకు ఒక్కో కార్మికుడికి KD 50 మరియు KD 100 మధ్య చెల్లింపులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో ఉన్న వారందరిపై.. చట్టపరమైన చర్యల కోసం సమర్థ అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!









