మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- November 19, 2025
కువైట్: మానవ అక్రమ రవాణాలో పాల్గొనడం, వీసాలను అక్రమంగా పొందేందుకు దోహదపడిన కేసులో రిక్రూట్ మెంట్ ఆఫీసు పై అధికారులు రైడ్స్ చేశారు. ఫస్ట్ డిప్యూటీ పీఎం మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.కువైట్ కు కార్మికులు వచ్చిన తర్వాత, వారిని ఇతర వ్యక్తులకు అప్పగించి, ఒక్కొక్క కార్మికుడికి KD 1,200 మరియు KD 1,300 మధ్య వసూలు చేసేవారని తెలిపారు. అదే సమయంలో నియామక ప్రక్రియను సులువు చేసేందుకు ఒక్కో కార్మికుడికి KD 50 మరియు KD 100 మధ్య చెల్లింపులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో ఉన్న వారందరిపై.. చట్టపరమైన చర్యల కోసం సమర్థ అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







