వతన్ 2025 ఎక్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- November 20, 2025
దోహా: ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “వాటన్ 2025” ఎక్సర్ సైజుల్లో భాగంగా బుధవారం ఖతార్ అంతటా మొబైల్ ఫోన్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక అందింది. నేషనల్ కమాండ్ సెంటర్ (NCC) జారీ చేసిన మెసేజులో, ఈ హెచ్చరిక షెడ్యూల్ చేయబడిన డ్రిల్లో భాగమని స్పష్టం చేసింది.
ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థాని ఆధ్వర్యంలో వతన్ ఎక్సర్ సైజ్ ఐదవ ఎడిషన్ ప్రారంభమైంది.ఇది సైనిక, భద్రత మరియు పౌర సంస్థలను ఒకచోట చేర్చింది. అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం, వతన్ 2025 ఖతార్ సైనిక, భద్రత మరియు పౌర వ్యవస్థల ఏకీకరణ , సంసిద్ధతను ప్రదర్శిస్తుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







