దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- November 21, 2025
దుబాయ్: దుబాయ్లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో పాల్గొన్న తేజస్ యుద్దవిమానం శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలిపోయిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. HAL తయారు చేసిన ఈ యుద్ద విమానం స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ ఫో చేస్తుండగా అదుపు తప్పి తేజస్ యుద్దవిమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని..అలాగే భారీ ఎత్తున పొగలు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్ని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రదర్శనను వచ్చిన ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమానం నడుపుతున్న పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడ లేదా ఫ్లైట్లోనే ఉండిపోయాడా అనేది స్పష్టం కాలేదు. అతని ఆచూకీ గురించి అధికారులు గాలింపు చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







