నవంబర్ 26నుండి ఇండియన్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్..!!
- November 23, 2025
మనామా: ఇండియన్ క్లబ్ తన వార్షిక 'ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - జూనియర్ & సీనియర్ 2025' ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 26 నుండి డిసెంబర్ 5 వరకు గుడైబియాలోని క్లబ్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. GCC దేశాల నుండి వివిధ విభాగాలలో 500 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జూనియర్ విభాగంలో U9, U11, U13, U15, U17 మరియు U19 ఏజ్ కేటగిరుల్లో బాయ్స్ , గర్ల్స్ లకు మ్యాచులు నిర్వహించనున్నారు.
సీనియర్ ఈవెంట్లలో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ మ్యాచులు ఉంటాయి. వీటితోపాటు మాస్టర్స్ డబుల్స్ 45+, 50+ , 85+ 100+విభాగంలో జంబుల్డ్ డబుల్స్ వంటి ప్రత్యేక విభాగాలలో మ్యాచులను నిర్వహించనున్నారు.
ఈ టోర్నమెంట్ను సారయా కన్స్ట్రక్షన్స్ , వాల్యూ లైన్ ట్రేడింగ్, సండే ఇంటర్నేషనల్ , సూపర్ స్టీల్ , అల్ కువైట్ గ్రూప్, డ్రెమియల్ ట్రేడింగ్ , ఎరామ్ ఫ్లోర్స్, స్పోర్ట్స్ హబ్ మరియు ఏసర్స్ అకాడమీ స్పాన్సర్ చేస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







