నవంబర్ 26నుండి ఇండియన్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్..!!
- November 23, 2025
మనామా: ఇండియన్ క్లబ్ తన వార్షిక 'ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - జూనియర్ & సీనియర్ 2025' ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 26 నుండి డిసెంబర్ 5 వరకు గుడైబియాలోని క్లబ్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. GCC దేశాల నుండి వివిధ విభాగాలలో 500 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జూనియర్ విభాగంలో U9, U11, U13, U15, U17 మరియు U19 ఏజ్ కేటగిరుల్లో బాయ్స్ , గర్ల్స్ లకు మ్యాచులు నిర్వహించనున్నారు.
సీనియర్ ఈవెంట్లలో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ మ్యాచులు ఉంటాయి. వీటితోపాటు మాస్టర్స్ డబుల్స్ 45+, 50+ , 85+ 100+విభాగంలో జంబుల్డ్ డబుల్స్ వంటి ప్రత్యేక విభాగాలలో మ్యాచులను నిర్వహించనున్నారు.
ఈ టోర్నమెంట్ను సారయా కన్స్ట్రక్షన్స్ , వాల్యూ లైన్ ట్రేడింగ్, సండే ఇంటర్నేషనల్ , సూపర్ స్టీల్ , అల్ కువైట్ గ్రూప్, డ్రెమియల్ ట్రేడింగ్ , ఎరామ్ ఫ్లోర్స్, స్పోర్ట్స్ హబ్ మరియు ఏసర్స్ అకాడమీ స్పాన్సర్ చేస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!







