డయబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు పై అవగాహన..!!
- November 23, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లోని స్టూడెంట్ అఫైర్స్ డీన్షిప్ ఆరోగ్యం మరియు డయబెటిస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.డయాబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించిన విషయాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డయబెటిస్ కు సబంధించిన వివరాలను దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ కు చెందని జహ్రా రహమా వివరించారు. ఈ కార్యక్రమంలో లులు హైపర్ మార్కెట్ చక్కెర రహిత మరియు తక్కువ గ్లైసెమిక్ ఉత్పత్తులను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







