డయబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు పై అవగాహన..!!
- November 23, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లోని స్టూడెంట్ అఫైర్స్ డీన్షిప్ ఆరోగ్యం మరియు డయబెటిస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.డయాబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించిన విషయాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డయబెటిస్ కు సబంధించిన వివరాలను దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ కు చెందని జహ్రా రహమా వివరించారు. ఈ కార్యక్రమంలో లులు హైపర్ మార్కెట్ చక్కెర రహిత మరియు తక్కువ గ్లైసెమిక్ ఉత్పత్తులను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







