2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలను పురస్కరించుకొని 2,937 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.వారికి యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు.ఖైదీలు వారి శిక్షల్లో భాగంగా ఎదుర్కొన్న ఆర్థిక జరిమానాలను కూడా చెల్లించాలని ఆదేశించారు.
సామాజిక ఐక్యత మరియు పునరావాసం కోసం గల అవకాశాలను ప్రోత్సహించడానికి అధ్యక్షుడు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ క్షమాభిక్ష కూడా ఒక భాగమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









