2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలను పురస్కరించుకొని 2,937 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.వారికి యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు.ఖైదీలు వారి శిక్షల్లో భాగంగా ఎదుర్కొన్న ఆర్థిక జరిమానాలను కూడా చెల్లించాలని ఆదేశించారు.
సామాజిక ఐక్యత మరియు పునరావాసం కోసం గల అవకాశాలను ప్రోత్సహించడానికి అధ్యక్షుడు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ క్షమాభిక్ష కూడా ఒక భాగమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







