2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలను పురస్కరించుకొని 2,937 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.వారికి యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు.ఖైదీలు వారి శిక్షల్లో భాగంగా ఎదుర్కొన్న ఆర్థిక జరిమానాలను కూడా చెల్లించాలని ఆదేశించారు.
సామాజిక ఐక్యత మరియు పునరావాసం కోసం గల అవకాశాలను ప్రోత్సహించడానికి అధ్యక్షుడు చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ క్షమాభిక్ష కూడా ఒక భాగమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









