ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- November 28, 2025
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆధ్వర్యంలో కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ పదిహేనవ ఎడిషన్ 'ఫీరీజ్ కటారా'లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఇందులో ఖతార్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, పాలస్తీనా, ఇండియా, ఇరాన్, టాంజానియా, ఇరాక్ మరియు సూడాన్ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ ఒక ప్రముఖ సాంస్కృతిక మరియు వారసత్వ కార్యక్రమం అని కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి అన్నారు. ఇది సముద్ర వారసత్వాన్ని జరుపుకోవడానికి, 12 దేశాల సామూహిక సాంప్రదాయ చేతిపనులను కాపాడుకోవడానికి కీలక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా జానపద ప్రదర్శనలు, ప్రత్యక్ష వర్క్షాప్ ల తోపాటు సాంప్రదాయ నౌకానిర్మాణ పద్ధతులను ప్రదర్శించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!
- ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!
- బహ్రెయిన్లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!
- ఇన్స్టాగ్రామ్ లో మైనర్ పై అనుచిత చర్యలు..Dh5,000 ఫైన్..!!
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..
- సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు...
- రిలయన్స్ ఇండస్ట్రీస్కు భారీ ఎదురుదెబ్బ
- ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..







