ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- November 28, 2025
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆధ్వర్యంలో కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ పదిహేనవ ఎడిషన్ 'ఫీరీజ్ కటారా'లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఇందులో ఖతార్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, పాలస్తీనా, ఇండియా, ఇరాన్, టాంజానియా, ఇరాక్ మరియు సూడాన్ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ ఒక ప్రముఖ సాంస్కృతిక మరియు వారసత్వ కార్యక్రమం అని కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి అన్నారు. ఇది సముద్ర వారసత్వాన్ని జరుపుకోవడానికి, 12 దేశాల సామూహిక సాంప్రదాయ చేతిపనులను కాపాడుకోవడానికి కీలక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా జానపద ప్రదర్శనలు, ప్రత్యక్ష వర్క్షాప్ ల తోపాటు సాంప్రదాయ నౌకానిర్మాణ పద్ధతులను ప్రదర్శించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







