TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- November 28, 2025
హైదరాబాద్: డాక్టర్ కరిష్ని చిత్తర్వు అరుదైన గౌరవాన్ని పొందారు.వైద్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,డాక్టర్స్ సెల్ వైస్ ఛైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వును నియమించారు.ఆమె టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ తరఫున సేవలు అందించనున్నారు.ఈ మేరకు డాక్టర్స్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఉత్తర్వులను జారీ చేశారు.టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేస్తూ..పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.పబ్లిక్ హెల్త్ సంబంధించి తనదైన రీతిలో మెరుగైన సేవలు అందించాలని ఉత్తర్వుల్లో కోరారు.డాక్టర్ కరిష్ని నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







