TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- November 28, 2025
హైదరాబాద్: డాక్టర్ కరిష్ని చిత్తర్వు అరుదైన గౌరవాన్ని పొందారు.వైద్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,డాక్టర్స్ సెల్ వైస్ ఛైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వును నియమించారు.ఆమె టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ తరఫున సేవలు అందించనున్నారు.ఈ మేరకు డాక్టర్స్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఉత్తర్వులను జారీ చేశారు.టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేస్తూ..పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.పబ్లిక్ హెల్త్ సంబంధించి తనదైన రీతిలో మెరుగైన సేవలు అందించాలని ఉత్తర్వుల్లో కోరారు.డాక్టర్ కరిష్ని నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









