TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- November 28, 2025
హైదరాబాద్: డాక్టర్ కరిష్ని చిత్తర్వు అరుదైన గౌరవాన్ని పొందారు.వైద్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,డాక్టర్స్ సెల్ వైస్ ఛైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వును నియమించారు.ఆమె టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ తరఫున సేవలు అందించనున్నారు.ఈ మేరకు డాక్టర్స్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఉత్తర్వులను జారీ చేశారు.టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేస్తూ..పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.పబ్లిక్ హెల్త్ సంబంధించి తనదైన రీతిలో మెరుగైన సేవలు అందించాలని ఉత్తర్వుల్లో కోరారు.డాక్టర్ కరిష్ని నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









