TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- November 28, 2025
హైదరాబాద్: డాక్టర్ కరిష్ని చిత్తర్వు అరుదైన గౌరవాన్ని పొందారు.వైద్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,డాక్టర్స్ సెల్ వైస్ ఛైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వును నియమించారు.ఆమె టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ తరఫున సేవలు అందించనున్నారు.ఈ మేరకు డాక్టర్స్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఉత్తర్వులను జారీ చేశారు.టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేస్తూ..పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.పబ్లిక్ హెల్త్ సంబంధించి తనదైన రీతిలో మెరుగైన సేవలు అందించాలని ఉత్తర్వుల్లో కోరారు.డాక్టర్ కరిష్ని నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







