నిజ్వా-మస్కట్ రూట్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..!!
- November 30, 2025
మస్కట్: ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు.గాయపడ్డ వారిలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తువైని బిన్ సయీద్ రోడ్డులోని దాబాద్ బ్రిడ్జి తూర్పు ప్రాంతంలో రెండు ట్రక్కులు మరియు ఐదు ఇతర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రెండు ట్రక్కులతోపాటు మరో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







