నిజ్వా-మస్కట్ రూట్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..!!
- November 30, 2025
మస్కట్: ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు.గాయపడ్డ వారిలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తువైని బిన్ సయీద్ రోడ్డులోని దాబాద్ బ్రిడ్జి తూర్పు ప్రాంతంలో రెండు ట్రక్కులు మరియు ఐదు ఇతర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రెండు ట్రక్కులతోపాటు మరో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







