నిజ్వా-మస్కట్ రూట్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..!!
- November 30, 2025
మస్కట్: ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు.గాయపడ్డ వారిలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తువైని బిన్ సయీద్ రోడ్డులోని దాబాద్ బ్రిడ్జి తూర్పు ప్రాంతంలో రెండు ట్రక్కులు మరియు ఐదు ఇతర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రెండు ట్రక్కులతోపాటు మరో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









