నిజ్వా-మస్కట్ రూట్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..!!
- November 30, 2025
మస్కట్: ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు.గాయపడ్డ వారిలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తువైని బిన్ సయీద్ రోడ్డులోని దాబాద్ బ్రిడ్జి తూర్పు ప్రాంతంలో రెండు ట్రక్కులు మరియు ఐదు ఇతర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రెండు ట్రక్కులతోపాటు మరో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









