వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- December 04, 2025
మస్కట్: వాణిజ్య, పెట్టుబడుల విస్తరణపై ఒమన్, భారత్ చర్చలు జరిపాయి. ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ టెలిఫోన్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల విస్తరణతో సహా ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అదనపు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రత, సహకారానికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలపై మంత్రులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి







