వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- December 04, 2025
మస్కట్: వాణిజ్య, పెట్టుబడుల విస్తరణపై ఒమన్, భారత్ చర్చలు జరిపాయి. ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ టెలిఫోన్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల విస్తరణతో సహా ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అదనపు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రత, సహకారానికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలపై మంత్రులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









