వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- December 04, 2025
మస్కట్: వాణిజ్య, పెట్టుబడుల విస్తరణపై ఒమన్, భారత్ చర్చలు జరిపాయి. ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ టెలిఫోన్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల విస్తరణతో సహా ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అదనపు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రత, సహకారానికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలపై మంత్రులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







