తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- December 10, 2025
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ పట్టు దుపట్టాల కేసులో రూ.54 కోట్ల మోసం బయటపడింది. ఈ పరిణామంతో ఏసీబీ (ACB) దర్యాప్తు ప్రారంభించింది. తక్షణమే మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
ఈ ఘటన పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఏదైనా దేవస్థానంలోకి వెళ్ళినపుడు కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ దుష్ప్రవర్తనలో పాల్గొంటారు. టీటీడీ లో కొన్ని దళాలు ఇష్టప్రకారం వ్యవహరించాయి.
ఈ మోసం ఇప్పుడు వెలుగులోకి రావడానికి కారణం మన బలమైన టీటీడీ బోర్డు మరియు ప్రభుత్వం. ఇప్పుడు సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. గతంలో మేము పుకార్లను మాత్రమే విన్నాం, కానీ ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇతర మతాల ప్రకారంగా హిందువులను అవమానంగా చూడటం కొనసాగుతోంది” అని తెలిపారు.
ఈ మోసంపై అధికారుల నిరంతర దర్యాప్తు కొనసాగుతున్నది, త్వరలో మరిన్ని వివరాలు ప్రజలకు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









