మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- December 10, 2025
యూఏఈ: మాలికి ప్రయాణించడాన్ని యూఏఈ నిషేధించింది. అక్కడున్న పౌరులు వీలైనంత త్వరగా యూఏఈకి తిరిగి రావాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అత్యున్నత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం మాలిలో ఉన్న పౌరులు విదేశాలలో ఉన్న యూఏఈ జాతీయుల కోసం ప్రత్యేక అత్యవసర నంబర్ ద్వారా అథారిటీని సంప్రదించాలని కోరారు. ఇది 24/7 అందుబాటులో ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









