మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- December 10, 2025
యూఏఈ: మాలికి ప్రయాణించడాన్ని యూఏఈ నిషేధించింది. అక్కడున్న పౌరులు వీలైనంత త్వరగా యూఏఈకి తిరిగి రావాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అత్యున్నత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం మాలిలో ఉన్న పౌరులు విదేశాలలో ఉన్న యూఏఈ జాతీయుల కోసం ప్రత్యేక అత్యవసర నంబర్ ద్వారా అథారిటీని సంప్రదించాలని కోరారు. ఇది 24/7 అందుబాటులో ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







