ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- December 12, 2025
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు.గాజా మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలపై ఆరా తీశారు. అదే సమయంలో ఖతార్ - ఐక్యరాజ్యసమితి మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపునకు తీసుకోవల్సినన చర్యలపై చర్చించారు. అలాగే, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







