ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- December 12, 2025
దోహా : ప్రపంచ సమ్మిట్ AI - ఖతార్ 2025లో 14 కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిన 20 కి పైగా జాతీయ AI-ఆధారిత ప్రాజెక్టులను ‘ఖతార్ AI పెవిలియన్’ లో భాగంగా ప్రదర్శిస్తున్నారు. ఈ పెవిలియన్, ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఖతార్ సాధించిన గణనీయమైన పురోగతిని మరియు ఖతార్ నేషనల్ విజన్ 2030తో అధునాతన డిజిటల్ భవిష్యత్తును ఒకే చోట చూసే అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వ AI ప్రోగ్రామ్ మద్దతుతో కూడిన సమగ్ర ప్రాజెక్టుల సమితిని ఖతార్ AI పెవిలియన్ ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. కార్మిక మార్కెట్ కార్యాచరణ సామర్థ్యం మెరుగుపరిచే అనేక AI మెషినరీ లెర్నింగ్ సాధనాలను ఒకేచోట చూడవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సందర్భంగా మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తన AIతో కూడిన బిల్డింగ్ పర్మిట్ సిస్టమ్ను ప్రదర్శించింది. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్లను డిజిటల్గా విశ్లేషిస్తుంది. అవసరమైన డేటాను సంగ్రహిస్తుంది, పర్మిట్ జారీ సమయాన్ని సుమారు రెండు గంటలకు తగ్గిస్తుందని, ఇది అందరిని ఆకట్టుకుంటుందని ఖతార్ AI పెవిలియన్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







