రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- December 12, 2025
మనామా: విదేశాంగ మంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన ఆయన రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి "సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీ" అనే పేరును నిర్ణయించారు.
విదేశాంగ మంత్రి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడు నాలుగు సంవత్సరాలు పాటు సేవలు అందిస్తారు. అవసరమైతే వారి పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఏదైనా సభ్యుని స్థానం ఖాళీగా ఉంటే, మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి అదే సంస్థ నుండి ప్రతినిధిని నామినేట్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









