రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- December 12, 2025
మనామా: విదేశాంగ మంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన ఆయన రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి "సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీ" అనే పేరును నిర్ణయించారు.
విదేశాంగ మంత్రి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడు నాలుగు సంవత్సరాలు పాటు సేవలు అందిస్తారు. అవసరమైతే వారి పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఏదైనా సభ్యుని స్థానం ఖాళీగా ఉంటే, మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి అదే సంస్థ నుండి ప్రతినిధిని నామినేట్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









