రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- December 12, 2025
మనామా: విదేశాంగ మంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన ఆయన రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి "సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీ" అనే పేరును నిర్ణయించారు.
విదేశాంగ మంత్రి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడు నాలుగు సంవత్సరాలు పాటు సేవలు అందిస్తారు. అవసరమైతే వారి పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఏదైనా సభ్యుని స్థానం ఖాళీగా ఉంటే, మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి అదే సంస్థ నుండి ప్రతినిధిని నామినేట్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









