రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- December 12, 2025
మనామా: విదేశాంగ మంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన ఆయన రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి "సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీ" అనే పేరును నిర్ణయించారు.
విదేశాంగ మంత్రి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడు నాలుగు సంవత్సరాలు పాటు సేవలు అందిస్తారు. అవసరమైతే వారి పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఏదైనా సభ్యుని స్థానం ఖాళీగా ఉంటే, మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి అదే సంస్థ నుండి ప్రతినిధిని నామినేట్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







