టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- December 12, 2025
మస్కట్: ఫిబ్రవరి 18, 2025 కి ముందు చెల్లించాల్సిన జరిమానాలకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) మినహాయింపు ప్రకటించింది. టాక్సీ మరియు తేలికపాటి రవాణా వాహన యజమానులందరికి జరిమానాల నుండి 100% మినహాయింపు ఇచ్చింది.
అలాగే, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (SMEలు) జరిమానాల నుండి 70% మినహాయింపు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించారు. ఇది పెద్ద కంపెనీలకు 50% మినహాయింపును ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!









