టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- December 12, 2025
మస్కట్: ఫిబ్రవరి 18, 2025 కి ముందు చెల్లించాల్సిన జరిమానాలకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) మినహాయింపు ప్రకటించింది. టాక్సీ మరియు తేలికపాటి రవాణా వాహన యజమానులందరికి జరిమానాల నుండి 100% మినహాయింపు ఇచ్చింది.
అలాగే, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (SMEలు) జరిమానాల నుండి 70% మినహాయింపు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించారు. ఇది పెద్ద కంపెనీలకు 50% మినహాయింపును ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









