టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- December 12, 2025
మస్కట్: ఫిబ్రవరి 18, 2025 కి ముందు చెల్లించాల్సిన జరిమానాలకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) మినహాయింపు ప్రకటించింది. టాక్సీ మరియు తేలికపాటి రవాణా వాహన యజమానులందరికి జరిమానాల నుండి 100% మినహాయింపు ఇచ్చింది.
అలాగే, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (SMEలు) జరిమానాల నుండి 70% మినహాయింపు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించారు. ఇది పెద్ద కంపెనీలకు 50% మినహాయింపును ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







