హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం..
- July 26, 2016
పుణ్యక్షేత్రాల్లోని హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం కల్పించే బాధ్యతను తెలంగాణ పర్యాటక సంస్థ తీసుకుం టుందని పర్యాటక, సాం స్కృతిక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలా ల్ తెలిపారు. ఈ విధానం తిరుమలలో ఇప్పటికే అమ లులో ఉందని, తెలంగాణ లోని పుణ్యక్షేత్రాలను దర్శిం చేందుకు పర్యాటక సంస్థ హోటళ్లను ఆశ్రయిం చేవా రందరికీ వర్తింపజేస్తా మ న్నారు. ఆయన సోమవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి క శాఖ కార్యదర్శి వెంకటే శంతో కలిసి పర్యాటక ప్లా జాలో తెలం గాణ పర్యాటక అభివృద్ధి సంస్థ జిల్లా అధి కారుల సమీక్షా సమావేశం లో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







