దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- December 15, 2025
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ దర్బ్ అల్ సాయ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం పలు పెవిలియన్లను సందర్శించారు. వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ హమద్ అల్-థానీ మరియు పలువురు అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







