దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- December 15, 2025
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ దర్బ్ అల్ సాయ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం పలు పెవిలియన్లను సందర్శించారు. వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ హమద్ అల్-థానీ మరియు పలువురు అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









