దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- December 15, 2025
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ దర్బ్ అల్ సాయ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం పలు పెవిలియన్లను సందర్శించారు. వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ హమద్ అల్-థానీ మరియు పలువురు అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







