మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- March 11, 2026
దోహా: ఖతార్ ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన మిస్సైల్ ను సాయుధ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్ట్ లో తెలిపింది.
ఈరోజు ఉదయం 8:15 గంటలకు ముప్పు పొంచి ఉందని జాతీయ అత్యవసర హెచ్చరికను ఫోన్లకు పంపినట్లు తెలిపారు. అనంతరం ముప్పు తొలగిపోయిందని, సాధారణ పరిస్థితి పునరుద్ధరించినట్లు నిర్ధారిస్తూ మరొక హెచ్చరిక పంపించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









