మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- March 11, 2026
దోహా: ఖతార్ ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన మిస్సైల్ ను సాయుధ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్ట్ లో తెలిపింది.
ఈరోజు ఉదయం 8:15 గంటలకు ముప్పు పొంచి ఉందని జాతీయ అత్యవసర హెచ్చరికను ఫోన్లకు పంపినట్లు తెలిపారు. అనంతరం ముప్పు తొలగిపోయిందని, సాధారణ పరిస్థితి పునరుద్ధరించినట్లు నిర్ధారిస్తూ మరొక హెచ్చరిక పంపించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







