కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- December 19, 2025
కువైట్: కువైట్, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు కానున్నాయి. ఈ మేరకు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి ఈ దిశగా తన ప్రయత్నాలన ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కువైట్ ఉప విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ను కలిశారు.
ఈ సందర్భంగా వారు వివిధ రంగాలలో కువైట్-భారత సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మధ్య ఇప్పటకే ఉన్న వాణిజ్య సంబంధాలను మరిన్ని రంగాలకు ప్రోత్సహించే మార్గాలపు అన్వేషించాలని నిర్ణయించారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల వైఖరులను అడిగి తెలుసుకున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







