కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- December 19, 2025
కువైట్: కువైట్, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు కానున్నాయి. ఈ మేరకు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి ఈ దిశగా తన ప్రయత్నాలన ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కువైట్ ఉప విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ను కలిశారు.
ఈ సందర్భంగా వారు వివిధ రంగాలలో కువైట్-భారత సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మధ్య ఇప్పటకే ఉన్న వాణిజ్య సంబంధాలను మరిన్ని రంగాలకు ప్రోత్సహించే మార్గాలపు అన్వేషించాలని నిర్ణయించారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల వైఖరులను అడిగి తెలుసుకున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







