కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- December 19, 2025
కువైట్: కువైట్, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు కానున్నాయి. ఈ మేరకు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి ఈ దిశగా తన ప్రయత్నాలన ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కువైట్ ఉప విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ను కలిశారు.
ఈ సందర్భంగా వారు వివిధ రంగాలలో కువైట్-భారత సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మధ్య ఇప్పటకే ఉన్న వాణిజ్య సంబంధాలను మరిన్ని రంగాలకు ప్రోత్సహించే మార్గాలపు అన్వేషించాలని నిర్ణయించారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల వైఖరులను అడిగి తెలుసుకున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









