కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- December 19, 2025
కువైట్: కువైట్, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు కానున్నాయి. ఈ మేరకు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి ఈ దిశగా తన ప్రయత్నాలన ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కువైట్ ఉప విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ను కలిశారు.
ఈ సందర్భంగా వారు వివిధ రంగాలలో కువైట్-భారత సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మధ్య ఇప్పటకే ఉన్న వాణిజ్య సంబంధాలను మరిన్ని రంగాలకు ప్రోత్సహించే మార్గాలపు అన్వేషించాలని నిర్ణయించారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల వైఖరులను అడిగి తెలుసుకున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









