దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- December 20, 2025
దుబాయ్: దుబాయ్ లోని ఓ విల్లా నుండి ఏసీ యూనిట్లను దొంగిలించిన ఒక వ్యక్తికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్ష, 130,000 దిర్హామ్స్ జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
అల్ ముహైస్నా ప్రాంతంలోని విల్లా నుండి 18 ఏసీ యూనిట్లను నిందితుడు చోరీ చేశాడు. విల్లా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు ఫోరెన్సిక్ నమూనాలతో సహా ఆధారాలను సేకరించారు. గతంలో ఈ తరహా చోరీలకు పాల్పడి జైలుశిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









