దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- December 20, 2025
దుబాయ్: దుబాయ్ లోని ఓ విల్లా నుండి ఏసీ యూనిట్లను దొంగిలించిన ఒక వ్యక్తికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్ష, 130,000 దిర్హామ్స్ జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
అల్ ముహైస్నా ప్రాంతంలోని విల్లా నుండి 18 ఏసీ యూనిట్లను నిందితుడు చోరీ చేశాడు. విల్లా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు ఫోరెన్సిక్ నమూనాలతో సహా ఆధారాలను సేకరించారు. గతంలో ఈ తరహా చోరీలకు పాల్పడి జైలుశిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









