దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- December 20, 2025
దుబాయ్: దుబాయ్ లోని ఓ విల్లా నుండి ఏసీ యూనిట్లను దొంగిలించిన ఒక వ్యక్తికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్ష, 130,000 దిర్హామ్స్ జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
అల్ ముహైస్నా ప్రాంతంలోని విల్లా నుండి 18 ఏసీ యూనిట్లను నిందితుడు చోరీ చేశాడు. విల్లా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు ఫోరెన్సిక్ నమూనాలతో సహా ఆధారాలను సేకరించారు. గతంలో ఈ తరహా చోరీలకు పాల్పడి జైలుశిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









