ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- December 20, 2025
దోహా: ఖతార్కు రెండు ఆసియా ఏనుగులను నేపాల్ బహుమతిగా ఇచ్చింది. ఆ రెండు ఆసియా ఏనుగులు అల్ ఖోర్ పార్క్కు చేరుకున్నాయని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ బహుమతి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గాఢతకు మరియు స్నేహం, సహకార బంధాలకు ప్రతీక అని పేర్కొంది.
ఈ రెండు ఏనుగులు చిత్వాన్ నేషనల్ పార్క్లో జన్మించాయి. రుద్ర కాళి అనే ఆడ ఏనుగుకు ఏడు సంవత్సరాలు మరియు దాని బరువు 1,200 కిలోలు కాగా, ఖగేంద్ర ప్రసాద్ అనే మగ ఏనుగుకు ఆరు సంవత్సరాలు మరియు దాని బరువు 1,190 కిలోలు. అల్ ఖోర్ పార్క్లో ఆసియా ఏనుగులను చూడవచ్చని, ఓన్ అప్లికేషన్ లేదా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







