మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- December 23, 2025
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశవాళీ మహిళా క్రికెట్ను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ మహిళా క్రికెటర్లు, అలాగే మ్యాచ్ అధికారులకు చెల్లించే మ్యాచ్ ఫీజులను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుతూ (BCCI) నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం ద్వారా క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న అమ్మాయిల ఆర్థిక స్థిరత్వం పెరగనుంది.
సీనియర్ మహిళల వన్డే, బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు రూ.50 వేలు, రిజర్వ్లకు రూ.25 వేలు చెల్లిస్తారు. జాతీయ టీ20 టోర్నీల్లో రోజుకు రూ.25 వేలు, రిజర్వ్లకు రూ.12,500 లభిస్తాయి. అండర్-23, అండర్-19 అమ్మాయిలకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్లకు రూ.12,500 చెల్లిస్తారు.
తాజా వార్తలు
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!







