'బీయింగ్హ్యూమన్' బంగారం
- July 27, 2016
సల్లూభాయ్ ప్రవేశపెట్టిన 'బీయింగ్హ్యూమన్' నుంచి ఇప్పటికే వివిధ రకాల దుస్తులు అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ బ్రాండ్ పేరుతో జ్యువెలరీ అమ్మకాలు కూడా జరగబోతున్నాయి. ఈ విషయాన్ని సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ మంగళవారం ముంబయిలో జరిగిన రీటైల్ జ్యువెలర్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో వెల్లడించారు. కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరలకేబీయింగ్ హ్యూమన్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని ఇందులో 70 శాతం ఆభరణాలు మహిళలకు సంబంధించినవే ఉంటాయని అర్పిత తెలిపారు. ఈ బ్రాండ్ ద్వారా వచ్చే లాభాల్లో కొంతభాగం చారిటీలకు విరాళంగా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







