యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- January 02, 2026
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర లావాదేవీలకు సంబంధించి కొత్త చట్టాన్ని జారీ చేసింది.మెజారిటీ వయస్సును 21 ఏళ్ల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది.అయితే, న్యాయ ప్రక్రియలో ఇస్లామిక్ షరియా సూత్రాలను సూచించేటప్పుడు కోర్టులకు విస్తృత విచక్షణను మంజూరు చేశారు. ఈ విధానం సామాజిక పరిణామాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అనాథలు, జన్మతేదీ తేదీ విషయంలో స్పష్టం లేని సందర్భాల్లో షరియా సూత్రాల ప్రకారం విచక్షణతో ముందుకు పోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!







