సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- January 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో గత డిసెంబర్ నెలలో అవినీతి ఆరోపణలకు సంబంధించి మొత్తం 116 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులలో కొందరిని బెయిల్పై విడుదల అయ్యారని అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అధికారులు తెలిపారు. మొత్తం 1440 చోట్ల రైడ్స్ నిర్వహించినట్లు.. ఫలితంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులతో సహా 466 మంది నిందితులపై లంచం మరియు అధికార దుర్వినియోగం ఆరోపణలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఏదైనా అనుమానిత ఆర్థిక లేదా పరిపాలనా అవినీతి గురించి టోల్-ఫ్రీ నంబర్ 980 లేదా దాని వెబ్సైట్తో సహా తమ అధికారిక మార్గాల ద్వారా తెలియజేయాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







