BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- January 02, 2026
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL దేశవ్యాప్తంగా వినియోగదారులకు VoiceOver WiFi(VoWiFi) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సేవలతో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది.
ఇకపై మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైఫై కనెక్షన్ ఉంటే చాలు, ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ చేయవచ్చని BSNL తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. VoiceOver WiFi టెక్నాలజీ ద్వారా కాల్ డ్రాప్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని, వినియోగదారులకు మెరుగైన కాలింగ్ అనుభవం లభిస్తుందని BSNL స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండోర్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









