సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- January 02, 2026
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ స్పీచ్ అనంతరం మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









