సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- January 02, 2026
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ స్పీచ్ అనంతరం మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









