అరబ్ ఒపీనియన్ ఇండెక్స్ ఫలితాలు..15దేశాల్లో సర్వే..!!
- January 05, 2026
దోహా: అరబ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ పాలసీ స్టడీస్ తొమ్మిదవ అరబ్ ఒపీనియన్ ఇండెక్స్ (AOI) ఫలితాలను మంగళవారం దోహాలోని సెంటర్లో ప్రకటించనున్నారు. ఇది అరబ్ ప్రజాభిప్రాయాన్ని అధ్యయనం చేయాలనుకునే పరిశోధకులు, విద్యావేత్తలకు ఉపయోగపడేది అన్నారు. అరబ్ ప్రాంతాన్ని, దాని పరిణామాలను అర్థం చేసుకోవడానికి కచ్చితమైన ప్రాక్టికల్ డేటా అవసరమైన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఓపెన్ డేటాబేస్ను అందిస్తోంది.
AOIపై పనిచేస్తున్న అరబ్ సెంటర్ పరిశోధకురాలు డాక్టర్ లైలా ఒమర్ మాట్లాడుతూ.. 2025 సర్వే 15 అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్, లిబియా, ఈజిప్ట్, సూడాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మౌరిటానియా మరియు సిరియాలో 40,130 మందితో మాట్లాడి అరబ్ ప్రజాభిప్రాయం నమూనాను తయారు చేశారు. ఈ సర్వే అమలుకు 1000కి పైగా పరిశోధకులతో పరిశోధకులు 413,000 గంటలకు పైగా పని ఇది అరబ్ ప్రాంతంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద సర్వేగా నిలిచింది.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







