కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- January 07, 2026
కువైట్: కువైట్ వెలుపల పనిచేస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లో ప్రమేయం ఉన్న ఇద్దరు భారతీయ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కైఫాన్ మరియు షువైఖ్ నివాస ప్రాంతాలలో రైడ్స్ సమయంలో అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి సుమారు 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్ సంబంధిత నేరాలలో పాల్గొనే వారపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









