కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- January 07, 2026
కువైట్: కువైట్ వెలుపల పనిచేస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లో ప్రమేయం ఉన్న ఇద్దరు భారతీయ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కైఫాన్ మరియు షువైఖ్ నివాస ప్రాంతాలలో రైడ్స్ సమయంలో అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి సుమారు 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్ సంబంధిత నేరాలలో పాల్గొనే వారపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







