2025లో 39,487 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 06, 2026
కువైట్ః 2025లో 39వేలకుపైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాల వల్ల మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను పట్టుకోవడం కోసం కువైట్ వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. భద్రతా పరమైన తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ హక్కుల దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







