2025లో 39,487 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 06, 2026
కువైట్ః 2025లో 39వేలకుపైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాల వల్ల మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను పట్టుకోవడం కోసం కువైట్ వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. భద్రతా పరమైన తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ హక్కుల దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









