2025లో 39,487 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!

- January 06, 2026 , by Maagulf
2025లో 39,487 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!

కువైట్ః 2025లో 39వేలకుపైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ మాదకద్రవ్య దుర్వినియోగం,  చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాల వల్ల మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను పట్టుకోవడం కోసం కువైట్ వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. భద్రతా పరమైన తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ హక్కుల దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com