అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!
- January 06, 2026
యూఏఈ: అబుదాబిలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడ్డ ఏడేళ్ల బాలుడు, ఆస్పత్రికలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కారు ప్రమాదంలో అతని ముగ్గురు సోదరులు మరియు వారి పనిమనిషి మరణించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తొబుట్టువులు ప్రమాదంలో మరణించారు. అయితే, యూఏఈలోని వారి ఖననానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపాడు. కేరళకు చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తోంది. పిల్లలు దుబాయ్లోని అరబ్ యూనిటీ స్కూల్లో చదువుతున్నారు. పిల్లల మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలిట్ సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







