అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!
- January 06, 2026
యూఏఈ: అబుదాబిలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడ్డ ఏడేళ్ల బాలుడు, ఆస్పత్రికలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కారు ప్రమాదంలో అతని ముగ్గురు సోదరులు మరియు వారి పనిమనిషి మరణించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తొబుట్టువులు ప్రమాదంలో మరణించారు. అయితే, యూఏఈలోని వారి ఖననానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపాడు. కేరళకు చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తోంది. పిల్లలు దుబాయ్లోని అరబ్ యూనిటీ స్కూల్లో చదువుతున్నారు. పిల్లల మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలిట్ సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









