అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!
- January 06, 2026
యూఏఈ: అబుదాబిలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడ్డ ఏడేళ్ల బాలుడు, ఆస్పత్రికలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కారు ప్రమాదంలో అతని ముగ్గురు సోదరులు మరియు వారి పనిమనిషి మరణించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తొబుట్టువులు ప్రమాదంలో మరణించారు. అయితే, యూఏఈలోని వారి ఖననానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపాడు. కేరళకు చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తోంది. పిల్లలు దుబాయ్లోని అరబ్ యూనిటీ స్కూల్లో చదువుతున్నారు. పిల్లల మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలిట్ సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









