30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- January 11, 2026
యూఏఈః ఫిలిప్పీన్స్కు చెందిన అన్నా లీ గయోంగాన్ బిగ్ టికెట్ డ్రాలో 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది. ఆరుగురు తోబుట్టువులలో ఒకరైన గయోంగాన్, విజయం సాధించినట్లు కాల్ అందుకున్న క్షణాలు తన జీవితంలో మరచిపోనని తెలిపారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
తన కుటుంబంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి వ్యక్తి నని, అకౌంటెంట్గా తన కెరీర్కు బోర్డు పరీక్ష రాసేందుకు డబ్బులు లేకపోవడంతో తన తల్లితో కలిసి పండ్లు, చేపలు మొదలైన వాటిని విక్రయించినట్లు తెలిపారు. తమకు సొంత ఇళ్లు లేదని అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని చెప్పారు. తోబుట్టువులు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటామని తెలిపారు. తన కుటుంబానికి ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు అన్నా లీ గయోంగాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!









