జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- January 13, 2026
మనామాః యూనీకో బహ్రెయిన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జయశంకర్ విశ్వనాథన్ జనవరి 10న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక చెంబై సంగీత సంరక్షక పురస్కారం అందుకున్నారు. డాక్టర్ టి.వి.జి. అకాడమీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ & ఆర్ట్స్ (AIMA) ఈ అవార్డును ప్రకటించగా.. లెజేండ్ సంగీత విద్వాంసులు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ టి. వి. గోపాలకృష్ణన్ ప్రదానం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతం పరిరక్షణకు విశ్వనాథన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఆయనకు లభించింది. ఒక సీనియర్ మేనేజ్మెంట్ నిపుణుడిగా మరియు వ్యాపారవేత్తగా విశ్వనాథన్ బహ్రెయిన్లో గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









