త్వరలో బహ్రెయిన్ లోని పురాతన భవనాలపై సర్వే
- July 20, 2015
మనామా లోనున్న పురాతన భవనాలు కూలిపోయి, ప్రజలకు హానిని కలిగించకుండా చర్యలు తీసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఇక్కడి అల్ జరీయా హోటల్ బాల్కనీ యొక్క 6వ అంతస్తు బాల్కనీ నుండి ఈ శనివారం సిమెంటు పెళ్లలు రాలిపడిన సందర్భంలో, కాపిటల్ ట్రస్టీస్ బోర్డు అధ్యక్షులు - మజెన్ ఆలుమ్రాన్ మాట్లాడుతూ, తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇంజనీర్లు, వాలంటీర్లు కలసి అన్ని పాత ఇళ్లను, భవనాలను, దుఖానాలను మరియు హోటళ్లను గురించిన సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు అత్యావశ్యాకమని, అనంతరం తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









