మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- January 16, 2026
మనామా: బహ్రయిన్ లో మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. వైద్య నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మహిళకు 5శాతం వైకల్యం అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ఆర్డర్ నిర్వహణపై ఒక కేఫ్లో వివాదం చెలరేగింది.
నిందితుడు బాధితురాలిపై శారీరకంగా దాడి చేసాడు. అనంతరం టేబుల్ పై ఉన్న వేడీనీటిని ఆమె ముఖంపై వేశాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని కోర్టుకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









