మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- January 16, 2026
మనామా: బహ్రయిన్ లో మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. వైద్య నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మహిళకు 5శాతం వైకల్యం అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ఆర్డర్ నిర్వహణపై ఒక కేఫ్లో వివాదం చెలరేగింది.
నిందితుడు బాధితురాలిపై శారీరకంగా దాడి చేసాడు. అనంతరం టేబుల్ పై ఉన్న వేడీనీటిని ఆమె ముఖంపై వేశాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని కోర్టుకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







