మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- January 16, 2026
మనామా: బహ్రయిన్ లో మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. వైద్య నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మహిళకు 5శాతం వైకల్యం అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ఆర్డర్ నిర్వహణపై ఒక కేఫ్లో వివాదం చెలరేగింది.
నిందితుడు బాధితురాలిపై శారీరకంగా దాడి చేసాడు. అనంతరం టేబుల్ పై ఉన్న వేడీనీటిని ఆమె ముఖంపై వేశాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని కోర్టుకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









