మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- January 16, 2026
మనామా: బహ్రయిన్ లో మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. వైద్య నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మహిళకు 5శాతం వైకల్యం అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ఆర్డర్ నిర్వహణపై ఒక కేఫ్లో వివాదం చెలరేగింది.
నిందితుడు బాధితురాలిపై శారీరకంగా దాడి చేసాడు. అనంతరం టేబుల్ పై ఉన్న వేడీనీటిని ఆమె ముఖంపై వేశాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని కోర్టుకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







