మరణశిక్షను సవాల్ చేసిన భారతీయ ఖైదీలు
- July 28, 2016
మరణ శిక్ష పడ్డ ఇద్దరు ఖైదీలు ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వీరు ఖతార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది జనవరిలో ముగ్గురు భారతీయులు సుబ్రమణియన్, అలగప్ప, శివకుమార్ అర్చునమ్, చిల్లాదురై పెరుమాల్ ఓ మహిళను చంపిన కేసులో దోషులుగా తేలారు. ఎంబసీ సహాయంతో వీరు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కింది కోర్టు ఈ ముగ్గురిలో ఒకరికి యావజ్జీవ కారాగారశిక్ష, మరో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 212లో ఈ ముగ్గురూ ఓ హత్య కేసులో అరెస్టయ్యారని తెలిపారు. ఎమిరి లేదా రాయల్ పార్డన్ కోసం వీరు ఎంబసీ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







