పుకార్లు పరిష్కరించేందుకు వాట్స్ అప్ సేవ
- July 28, 2016
దుబాయ్: పుకార్లు పరిష్కరించేందుకు వారంలో 24 గంటల పాటు పని చేసే వాట్స్ అప్ ఒక స్మార్ట్ సేవని దుబాయ్ మున్సిపాలిటీ ప్రారంభించినట్లు ఒక అధికారి గురువారం తెలిపారు.ఈ కొత్త సేవ ద్వారా పురపాలక సంఘం యొక్క "ప్రామాణిక వార్తలు" త్వరలో అందించే ఏర్పాటు చేస్తుంది.ఎందుకంటే గత మే నెలలో లో మాత్రమే 35 కంటే ఎక్కువ పుకార్ల వార్తలు ప్రజల్లో వ్యాపించబడ్డాయి కొత్త సేవ ద్వారా మున్సిపాలిటీ యొక్క పారదర్శకతతో కూడిన సిద్ధాంతంతో కూడిన సమాచారం ప్రజలలోనికి తీసుకువెళ్లడం అలాగే అన్ని పుకార్లు వార్తల మూలాలని అణచివేసి ప్రయత్నాలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం కీలకమని అన్నారు. సామాజిక మాధ్యమాల వ్యాప్తి ద్వారా ప్రజానీకంలో అవగాహన కల్పించడానికి వివిధ మార్గాల ద్వారా ఎంచుకొంటున్నట్లు పురపాలక సంఘం వద్ద సంప్రదించే విభాగ కేంద్రం ముఖ్యులు ఇబ్రహీం దష్టి అన్నారు. పురపాలక ఇప్పటివరకు 12 తప్పుడు నివేదికలు వచ్చాయి దాని ప్రత్యేక సంఖ్య 0501077799 గా ఉంది. ఆహారం, ఆరోగ్యం, భద్రత, భవన వ్యర్థ సంబంధించినవి ఇందులో చాలా ఉన్నాయని దష్టి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







