అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- January 25, 2026
దుబాయ్: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) అల్ ఖుద్రా ప్రాంతంలోని సైక్లింగ్ ట్రాక్ను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2025–2026 అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 10వ ఎడిషన్ మహిళల రేసు నిర్వాహణ కోసమే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తన ప్రకటనలో తెలిపింది. ఇక మూసివేత ఆంక్షలు జనవరి 25న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల రేసు ముగిసిన వెంటనే ట్రాక్ తిరిగి ఓపెన్ చేస్తామని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









