అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- January 25, 2026
దుబాయ్: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) అల్ ఖుద్రా ప్రాంతంలోని సైక్లింగ్ ట్రాక్ను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2025–2026 అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 10వ ఎడిషన్ మహిళల రేసు నిర్వాహణ కోసమే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తన ప్రకటనలో తెలిపింది. ఇక మూసివేత ఆంక్షలు జనవరి 25న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల రేసు ముగిసిన వెంటనే ట్రాక్ తిరిగి ఓపెన్ చేస్తామని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







