డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమానాలు : కేటీఆర్
- July 29, 2016
హైదరాబాద్ నుంచి డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమానాలు నడపాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజుకు తెలంగాణ ఐటీ, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి పి.అశోక్ గజపతిరాజుతో కేటీఆర్ భేటీ అయ్యారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నిజామాబాద్ , కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ, ఆలేరు, కాగజ్ నగర్ లో హెలిపోర్ట్స్ ఏర్పాటే చేయాలని అశోక్ గజపతిరాజుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







