గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- January 27, 2026
దుబాయ్ః యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లో జరుగుతున్న గల్ఫ్ఫుడ్ 2026 ప్రదర్శనను సందర్శించారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. పెద్ద ఎత్తున అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఈ వేదికలో 10 బిలియన్ దిర్హమ్ల విలువైన విస్తరణ పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం మొదటిసారిగా గల్ప్ ఫుడ్ ఈవెంట్లో కొంత భాగం ఎక్స్పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ (DEC)లో జరుగుతుండగా, మిగిలిన భాగం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఈ ప్రదర్శనలో 195 దేశాల నుండి 8,500 కంపెనీలు పాల్గొని 1.5 మిలియన్లకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







