గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- January 27, 2026
దుబాయ్ః యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లో జరుగుతున్న గల్ఫ్ఫుడ్ 2026 ప్రదర్శనను సందర్శించారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. పెద్ద ఎత్తున అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఈ వేదికలో 10 బిలియన్ దిర్హమ్ల విలువైన విస్తరణ పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం మొదటిసారిగా గల్ప్ ఫుడ్ ఈవెంట్లో కొంత భాగం ఎక్స్పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ (DEC)లో జరుగుతుండగా, మిగిలిన భాగం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఈ ప్రదర్శనలో 195 దేశాల నుండి 8,500 కంపెనీలు పాల్గొని 1.5 మిలియన్లకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







