గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- January 27, 2026
దుబాయ్ః యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లో జరుగుతున్న గల్ఫ్ఫుడ్ 2026 ప్రదర్శనను సందర్శించారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. పెద్ద ఎత్తున అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఈ వేదికలో 10 బిలియన్ దిర్హమ్ల విలువైన విస్తరణ పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం మొదటిసారిగా గల్ప్ ఫుడ్ ఈవెంట్లో కొంత భాగం ఎక్స్పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ (DEC)లో జరుగుతుండగా, మిగిలిన భాగం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఈ ప్రదర్శనలో 195 దేశాల నుండి 8,500 కంపెనీలు పాల్గొని 1.5 మిలియన్లకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









