ఏడాది చివరికి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు
- July 29, 2016
రియాడ్: ఈ ఏడాది చివరి నాటికి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్) ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు.ఈ రైలు, గత వారం ట్రయిల్ గా నడిపించారు. ఇకపై రోజు వయా ముజమ్మ 'ఆహ్ ద్వారా రెండు కీలక నగరాల మధ్య ప్రయాణం కొనసాగిస్తోంది. అల్ జఫ్ నుండి అల్ క్కుఱయట్ ఆ తర్వాత దశలలో నడపనున్నారు. ఒక ప్యాసింజెర్ రైలు ఇంత అధిక వేగంతో ప్రయాణింప చేయడం ఇదే తొలిసారి. ట్రయిల్ గా రైలుని ఈ ప్రదేశాల మధ్య నడిపినపుడు ఈ మార్గం పూర్తిగా సురక్షితం అని తేలిందన్నారు.ఈ రైలు ద్వారా వేల సంఖ్యలో పౌరులు ప్రయాణించడానికి ఉపగోగపడుతుంది ముఖ్యంగా అల్ జఫ్ మరియు ఉత్తర గ్రామాల్లో నివసిస్తున్న ప్రయాణికులకు సహాయపడుతుందని నుంచి రియాద్ ప్రాంతాలకు సురక్షితంగా మరియు వేగంగా సులభంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది..1,250 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గంలో - రియాద్ అల్ ముజమ్మ 'ఆహ్ , ఖ్అస్సిమ్ ,, అల్ జఫ్ మరియు అల్-క్కుఱయట్ ఆరు స్టేషనులు ఉన్నాయి
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









