ఏడాది చివరికి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు
- July 29, 2016
రియాడ్: ఈ ఏడాది చివరి నాటికి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్) ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు.ఈ రైలు, గత వారం ట్రయిల్ గా నడిపించారు. ఇకపై రోజు వయా ముజమ్మ 'ఆహ్ ద్వారా రెండు కీలక నగరాల మధ్య ప్రయాణం కొనసాగిస్తోంది. అల్ జఫ్ నుండి అల్ క్కుఱయట్ ఆ తర్వాత దశలలో నడపనున్నారు. ఒక ప్యాసింజెర్ రైలు ఇంత అధిక వేగంతో ప్రయాణింప చేయడం ఇదే తొలిసారి. ట్రయిల్ గా రైలుని ఈ ప్రదేశాల మధ్య నడిపినపుడు ఈ మార్గం పూర్తిగా సురక్షితం అని తేలిందన్నారు.ఈ రైలు ద్వారా వేల సంఖ్యలో పౌరులు ప్రయాణించడానికి ఉపగోగపడుతుంది ముఖ్యంగా అల్ జఫ్ మరియు ఉత్తర గ్రామాల్లో నివసిస్తున్న ప్రయాణికులకు సహాయపడుతుందని నుంచి రియాద్ ప్రాంతాలకు సురక్షితంగా మరియు వేగంగా సులభంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది..1,250 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గంలో - రియాద్ అల్ ముజమ్మ 'ఆహ్ , ఖ్అస్సిమ్ ,, అల్ జఫ్ మరియు అల్-క్కుఱయట్ ఆరు స్టేషనులు ఉన్నాయి
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







