యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- January 28, 2026
యూఏఈ: యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్ సిస్టమ్ ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE) ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో భాగంగా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్లు ఫేస్ లేదా పామ్ బయోమెట్రిక్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కాగా, యూఏఈ వ్యాప్తంగా అమలు చేసే విషయంలో సెంట్రల్ బ్యాంక్ క్లారిటీ ఇవ్వలేదు.
బయోమెట్రిక్ పేమెంట్స్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ లావాదేవీల భద్రతను పెంచుతాయని సెంట్రల్ బ్యాంక్ లోని బ్యాంకింగ్ ఆపరేషన్స్ అసిస్టెంట్ గవర్నర్ సైఫ్ హుమైద్ అల్ ధహేరి తెలిపారు. ఆర్థిక సంస్థలు సాంప్రదాయ చెల్లింపు పద్ధతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నందున డిజిటల్ వాణిజ్యంలో బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రముక పాత్ర పోషిస్తాయని నెట్వర్క్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురాత్ కాగ్రి సుజర్ అన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









