షార్జా బిల్డింగ్లో బాంబు బూచి
- July 29, 2016
అల్ ఖాసిమి రెసిడెంట్స్ బాంబు భయంతో విలవిల్లాడారు. మస్రెక్ బిల్డింగ్లో బాంబు ఉందంటూ వార్తలు రావడమే దీనికి కారణం. ఈ వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిల్డింగ్ని, పరిసరాల్లోని ప్రజల్ని అప్పటికప్పుడు కాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. ఎక్స్ప్లోజియన్, పెట్రోల్స్, సిఐడి, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్, ఫైర్ ఫైటర్స్ తదితర విభాగాలన్నీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. తనిఖీల అనంతరం అది ఉత్తుత్తి బెదిరింపు ప్రచారమని తేల్చారు. తాను భోజనం చేస్తుండగా పోలీస్ సైరన్, బాంబు హెచ్చరికలు విన్నాననీ, వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చేశానని జాక్ లుమీర్ అనే రెసిడెంట్ చెప్పారు. బాంబు భయంతో విలవిల్లాడామనీ, అదంతా ఉత్తదేనని తేలాక ఊపిరి పీల్చుకున్నామని పలువురు రెసిడెంట్స్ పరిస్థితిని వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







