ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- January 30, 2026
మస్కట్: ఒమన్ లో అర్కియాలజీపై మొదటి అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 1వ తేదీన సుల్తాన్ ఖాబూస్ విశ్వవిద్యాలయం (SQU)లో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు పురావస్తు శాస్త్ర నిపుణులు పాల్గొంటారు. హెరిటేజ్ మరియు టూరిజం శాఖ మంత్రి సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
'జర్నల్ ఆఫ్ ఓమన్ స్టడీస్' (1975–2025) ప్రారంభమై యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ మరియు సుల్తాన్ ఖాబూస్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







