ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- January 31, 2026
యూఏఈ: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (ఆర్టిఏ) ఫిబ్రవరి 1 దుబాయ్ మెట్రో పని వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ మారథాన్ 2026లో పాల్గొనేవారి సౌకర్యార్థం మెట్రో సేవలు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తాయని అథారిటీ తెలిపింది. సాధారణ షెడ్యూల్ ప్రకారం, ఆదివారాల్లో దుబాయ్ మెట్రో సేవలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు నడుస్తాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







