ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- February 10, 2026
మస్కట్: 2025లో ఒమన్ పర్యాటక రంగం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు సుమారు 3.9 మిలియన్లకు చేరుకున్నాయని, ఇది 2019లో నమోదైన 3.5 మిలియన్లను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి.
ఒమన్ పర్యావరణ మరియు సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి ప్రోత్సాహకాలు మరియు పర్యాటక ప్రాంతాల వైవిధ్యీకరణ ద్వారా ఒమన్ పర్యాటకం ఆర్థిక వైవిధ్యీకరణకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల పెరుగుదల ఒమన్ పర్యాటకంపై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
2025లో దేశీయ పర్యాటకం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. దేశీయ పర్యాటక పర్యటనలు దాదాపు 14 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. పర్యాటకుల రాకపోకలను పెంచడం మాత్రమే కాదు, తలసరి వ్యయాన్ని పెంచడం, సగటు స్టే వ్యవధిని పొడిగించడం మరియు కాంపిటీషన్, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి సవాల్ అని ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ ఖలీద్ బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ రవాహి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









