వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- February 12, 2026
మనామా: బహ్రెయిన్ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ 44 ఏళ్ల వ్యక్తి తన వాహనం నడుపుతూ మృత్యువాత పడ్డాడు. మనామా వైపు వెళ్తున్న షేక్ ఖలీఫా బిన్ సల్మాన్.. హైవేపై ఆలీ ప్రాంతానికి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇంకెవరికి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









