వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- February 12, 2026
మనామా: బహ్రెయిన్ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ 44 ఏళ్ల వ్యక్తి తన వాహనం నడుపుతూ మృత్యువాత పడ్డాడు. మనామా వైపు వెళ్తున్న షేక్ ఖలీఫా బిన్ సల్మాన్.. హైవేపై ఆలీ ప్రాంతానికి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇంకెవరికి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









