వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- February 12, 2026
మనామా: బహ్రెయిన్ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ 44 ఏళ్ల వ్యక్తి తన వాహనం నడుపుతూ మృత్యువాత పడ్డాడు. మనామా వైపు వెళ్తున్న షేక్ ఖలీఫా బిన్ సల్మాన్.. హైవేపై ఆలీ ప్రాంతానికి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇంకెవరికి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







