'గూఢచారి'గా మారిన హీరో అడవి శేష్
- July 30, 2016
హీరో అడవి శేష్ తన తరువాతి చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కొత్త చిత్రానికి 'గూఢచారి' అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. 'శుభవార్త! నా కొత్త చిత్రం టైటిల్ 'గూఢచారి'. రాహుల్ పాకాల, శశికిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది' అని ట్వీట్ చేశారు. అడవి శేష్ కథానాయకుడిగా రవికాంత్ పేరూరు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'క్షణం' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదాశర్మ కథానాయికగా నటించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







