'గూఢచారి'గా మారిన హీరో అడవి శేష్
- July 30, 2016
హీరో అడవి శేష్ తన తరువాతి చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కొత్త చిత్రానికి 'గూఢచారి' అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. 'శుభవార్త! నా కొత్త చిత్రం టైటిల్ 'గూఢచారి'. రాహుల్ పాకాల, శశికిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది' అని ట్వీట్ చేశారు. అడవి శేష్ కథానాయకుడిగా రవికాంత్ పేరూరు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'క్షణం' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదాశర్మ కథానాయికగా నటించారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









