'గూఢచారి'గా మారిన హీరో అడవి శేష్
- July 30, 2016
హీరో అడవి శేష్ తన తరువాతి చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కొత్త చిత్రానికి 'గూఢచారి' అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. 'శుభవార్త! నా కొత్త చిత్రం టైటిల్ 'గూఢచారి'. రాహుల్ పాకాల, శశికిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది' అని ట్వీట్ చేశారు. అడవి శేష్ కథానాయకుడిగా రవికాంత్ పేరూరు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'క్షణం' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదాశర్మ కథానాయికగా నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







